పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ప్రధాన కారణాలు. సహజ ఆహారం అయిన మొలకలు స్పెర్మ్ కౌంట్ పెంచడంలో ఎలా సహాయపడతాయో, ఏ మొలకలు మంచివో ఇక్కడ తెలుసుకోండి.
Month: ఆగస్ట్ 2025
బాపట్లలో భారీ చోరీ: కంటైనర్ నుంచి 255 ల్యాప్టాప్లు మాయం – విలువ రూ.1.85 కోట్లు
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగింది. ముంబయి నుంచి చెన్నైకి తరలిస్తున్న కంటైనర్ నుంచి దుండగులు 255 ల్యాప్టాప్లను అపహరించారు. విలువ రూ.1.85 కోట్లు. పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు.
ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. ముందుగా సోమవారం ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కాల్ లెటర్ల అప్లోడ్ ఆలస్యం కారణంగా షెడ్యూల్ మారింది.
వినాయక చవితి స్పెషల్ ఆఫర్లు: డీమార్ట్లో సగం ధరకే గ్రాసరీస్, చాక్లెట్స్, కిచెన్ అప్లయెన్సెస్
వినాయక చవితి 2025 సందర్భంగా డీమార్ట్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. గ్రాసరీస్, చాక్లెట్స్, బిస్కెట్స్, కిచెన్ అప్లియాన్సెస్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 50% నుంచి 70% వరకు డిస్కౌంట్లు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
2027 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వేదికలు, ఫార్మాట్ వివరాలు – దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో సంయుక్త ఆతిథ్యం
2027 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కోసం దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 54 మ్యాచ్లు, 14 జట్లు పాల్గొననున్నాయి. వేదికలు, ఫార్మాట్, ముఖ్య వివరాలు తెలుసుకోండి.
50 ఏళ్ల సినీ ప్రస్థానానికి అరుదైన గౌరవం.. బాలకృష్ణకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రత్యేక గుర్తింపు
50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా నటసింహం నందమూరి బాలకృష్ణకు బ్రిటన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ అవార్డు ప్రకటించింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు.
ADR నివేదిక : 31 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు – రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో
ADR తాజా నివేదిక ప్రకారం దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులతో మొదటి స్థానంలో, తమిళనాడు సీఎం స్టాలిన్ 42 కేసులతో రెండో స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా కేసులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల డిమాండ్లు – పెండింగ్ బకాయిల పరిష్కారంపై ఒత్తిడి
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. పెండింగ్ బకాయిల చెల్లింపు, డీఎల విడుదల, ఐఆర్ ప్రకటన, 12వ పిఆర్సీ నియామకం వంటి కీలక డిమాండ్లు ప్రభుత్వ ముందుకు తెచ్చారు.
యూపీఎస్సీ రాయకుండా, కోచింగ్ లేకుండానే ఐఏఎస్ అయిన బి. అబ్దుల్ నాజర్ ప్రేరణాత్మక జీవనగాథ
కేరళకు చెందిన బి.అబ్దుల్ నాజర్ అనాథాశ్రమంలో పెరిగినా, కోచింగ్ లేకుండా, యూపీఎస్సీ రాయకుండానే ఐఏఎస్ హోదా అందుకున్నారు. ఆయన పట్టుదల, కృషి, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
వినాయక చవితి రోజు ఇంట్లో విగ్రహం ప్రతిష్ఠించే ముందు పాటించాల్సిన నియమాలు
వినాయక చవితి 2025 ఆగస్టు 27న జరగనుంది. ఇంట్లో గణపతి విగ్రహం ప్రతిష్ఠించే ముందు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, శాస్త్రోక్త సూచనలు, పూజా విధానం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.