అమెరికాలో 30 ఏళ్ల క్రితం భద్రపరిచిన పిండం నుంచి శిశువు జననం. ఓహియోలో జులై 26న జన్మించిన థాడెయిన్ పియర్స్ ప్రపంచంలోనే ‘వయసైన శిశువు’. వైద్య చరిత్రలో నూతన అధ్యాయం.
Month: ఆగస్ట్ 2025
ప్రజల్లో జాలి కరువైపోయిందా? వైసీపీ నేతల అరెస్టులపై స్పందించని ప్రజాస్వామ్యం
జగన్ వాపోతున్నారు – వైసీపీ నేతలపై చిన్నచిన్న కేసులు పెట్టి జైలుకెళ్తున్నారని. కానీ ప్రజలు మాత్రం స్పందించట్లేదు. ఎందుకిలా? జగన్ పాలనా శైలి, వైఖరి ప్రజల్లో ఎంత విశ్వాసం కోల్పోయిందనే దానిపై గాఢమైన విశ్లేషణ.
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ‘ఛలో విజయవాడ’ ర్యాలీ – ఆగస్టు 7న విద్యుత్ సౌధ వద్ద డిమాండ్లతో వినతులు
విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఆగస్టు 7న విజయవాడ విద్యుత్ సౌధ వద్ద ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం. రెగ్యులర్ చేయాలని, వేతనాలు పెంచాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని 9 డిమాండ్లు.
అసెంబ్లీకి జగన్ హాజరు నిర్ణయం.. ఎదురుదాడికి సిద్ధమవుతున్న వైసీపీ
ఎన్నికల తర్వాత మొదటిసారి అసెంబ్లీకి హాజరయ్యే మాజీ సీఎం జగన్, లిక్కర్ కేసు, అవినీతి ఆరోపణలపై సభ వేదికగా సమాధానం చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరిణామాల్లో ఇదొక కీలక మలుపు.
రాజధాని గ్రామాల్లో రైతు కూలీ పింఛన్ల పునరుద్ధరణ – చంద్రబాబు, పవన్, లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు
రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు తిరిగి రైతు కూలీ పింఛన్లు పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం. రూ.5,000 చొప్పున మంజూరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్కు ప్రజల నుంచి ధన్యవాదాలు.
హైదరాబాద్ స్కూలులో ఫీజుల దోపిడీ: నర్సరీకి రూ.2.5 లక్షలంటే జనం షాక్!
హైదరాబాద్లోని ఓ ప్రైమరీ స్కూలు నర్సరీకి ఏకంగా రూ.2.51 లక్షలు ఫీజు వసూలు చేస్తోందని ఓ మహిళ ట్వీట్ చేసింది. ABCD నేర్చుకోవడానికే నెలకు రూ.21 వేలు వసూలు చేస్తున్నారని తెలిపింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో “ఆపరేషన్ ట్రేస్”: తప్పిపోయిన బాలికల కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పిపోయిన బాలికల కోసం ‘ఆపరేషన్ ట్రేస్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. మహిళా, బాలల భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆగస్ట్ 1 నుంచి 31 వరకు కొనసాగనుంది
ప్రో కబడ్డీ లీగ్ PKL 12 వైజాగ్కు తిరిగి వచ్చింది – ఆగస్టు 29న భారీ ప్రారంభం
ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఆగస్టు 29న విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఏడేళ్ల విరామం తర్వాత PKL మళ్లీ వైజాగ్కు రావడం ప్రత్యేకంగా నిలవనుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు తెలుసుకోండి.
ఏపీ పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల… రెండు సంవత్సరాల నిరీక్షణకు తెర
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
భూమిపై అత్యంత ఒంటరి ప్రదేశం.. నిమో పాయింట్ గురించి తెలుసా?
భూమిపై ఉండే అత్యంత ఒంటరి ప్రదేశం “నిమో పాయింట్” గురించి తెలుసా? ఇది సముద్రంలో భూభాగాల నుంచి 2,600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చిక్కుకుంటే బతికే అవకాశాలు చాలా తక్కువ.