పది దేశాల గుండా ప్రవహించే దనుబే నది – యూరప్‌ జీవనదీ అద్భుతం

జర్మనీలో పుట్టి పది దేశాల గుండా ప్రవహించే దనుబే నది యూరప్‌లో రెండవ పొడవైన నది. వాణిజ్యం, విద్యుత్, సాగునీటికి ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.

వెంకయ్య నాయుడు మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లోకి? ఢిల్లీలో వరుస భేటీలు – కొత్త చర్చలకు తెర

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో వరుస భేటీలతో మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, బిజెపి జాతీయ అధ్యక్ష పదవి పై చర్చలు జోరందుకున్నాయి.

దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్‌ ఉచిత Wi-Fi — రైల్వే శాఖ పెద్ద నిర్ణయం

దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్‌ ఉచిత Wi-Fi అందుబాటులోకి వచ్చింది. RailWire Wi-Fi ఎలా కనెక్ట్‌ చేసుకోవాలో, ప్రయోజనాలు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం – ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం

ఏపీలో మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ఆగస్ట్ 15న ప్రారంభం. ఏ బస్సుల్లో ఉచితం వర్తిస్తుందో, ఏవిలో వర్తించదో వివరాలు తెలుసుకోండి.

జీవనదాతలుగా నిలిచిన ఇద్దరు జర్నలిస్టులు – మానవత్వానికి మారుపేరు

మంగళగిరి జర్నలిస్టులు దొప్పలపూడి రాము, బందెల దయాకర్ రక్తదానంలో చూపుతున్న నిస్వార్థ సేవా గుణం సమాజానికి స్ఫూర్తిదాయకం. ఇప్పటివరకు పలు ప్రాణాలను కాపాడిన వీరి సేవలు అనిర్వచనీయమైనవి.

రాఖీ కట్టేందుకు ప్రాణాల పణంగా పెట్టిన అక్క… మరో సోదరి దుర్మరణం!

జోగులాంబ, సిద్ధిపేట జిల్లాల్లో రాఖీ పండుగ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అక్క కథ… మరో సోదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన. హృదయాన్ని కదిలించే వివరాలు.

కాల్ బాయ్ ఉద్యోగం ప్రకటన… చివరికి కన్నీరు మిగిల్చిన ముఠా

చెన్నై యువకుడిని కాల్ బాయ్ ఉద్యోగం పేరుతో ఆకర్షించి రూ.13 వేల మోసం చేసిన రహస్య ముఠా, సోషల్ మీడియాలో ఫోటోలతో వల వేసిన విధానం.

చెత్త తిని 24 క్యారెట్ల బంగారం… శాస్త్రవేత్తల అరుదైన ఆవిష్కరణ

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, శాస్త్రవేత్తలు చెత్త తిని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేసే కుప్రియోవిడస్ మెటాలీడ్యూరాన్స్ అనే అరుదైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇది బయో-మైనింగ్, పర్యావరణ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తేవనుంది.

ఏపీజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. జర్నలిస్టుల అక్రిడేషన్, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డులు, యాక్సిడెంట్ పాలసీ వంటి కీలక సమస్యల పరిష్కారానికి డిమాండ్లు చేసింది.

మేధావి జర్నలిస్టుగా రాణించాలంటే – నైపుణ్యాలు, భాషా ప్రావీణ్యం, టెక్నాలజీ ఆవశ్యకత

జర్నలిస్టులు మేధావులుగా గుర్తింపు పొందాలంటే ఏమి చేయాలి? పరిజ్ఞానం, ఇంగ్లీష్ ప్రావీణ్యం, టెక్నాలజీ అవగాహన, నిత్య విద్యార్థి ధోరణి వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణ.