హైదరాబాద్‌లో దేశంలోనే తొలి డ్రైవర్‌లెస్ బస్సులు – ఐఐటీ హైదరాబాదు కొత్త సాంకేతిక ఆవిష్కరణ

హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఆధునిక అటానమస్ నావిగేషన్ టెక్నాలజీతో నడిచే ఈ విద్యుత్ బస్సులు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఘర్షణ – వీడియో వైరల్, అసలు గొడవకు కారణం ఇదే!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజేష్ చౌదరి, సౌరభ్ శ్రీవాస్తవ మధ్య ఘర్షణ. ‘విజన్ 2047’పై చర్చలో వివాదం, వీడియో సోషల్ మీడియాలో వైరల్. అఖిలేష్ యాదవ్ స్పందనతో రాజకీయ వేడి.

తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు త్వరలో: వరంగల్, ఆదిలాబాద్‌లో ప్రారంభం – సీఎం రేవంత్ స్వాతంత్ర్య దినోత్సవ హామీ

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలను వివరించారు.

PMVBRY: ప్రధాని మోదీ పంద్రాగస్టు కానుక – రూ.లక్ష కోట్లతో కొత్త ఉద్యోగ పథకం, యువతకు రూ.15,000 ప్రోత్సాహకం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ (PMVBRY) ప్రకటించారు. తొలిసారి ఉద్యోగం పొందిన యువతకు రూ.15,000 అందించనున్నారు.

‘కూలీ’, ‘వార్ 2’ బాక్సాఫీస్ కలెక్షన్స్: టాక్‌తో సంబంధం లేకుండా బుకింగ్స్ జోరు!

రజనీకాంత్ ‘కూలీ’, జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలు మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ సాధించాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసుకోండి.

ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ‘స్త్రీశక్తి’ పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ‘స్త్రీశక్తి’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం లభిస్తుంది. అయితే ఇప్పటికే పాస్ ఉన్నవారికి పాస్ గడువు పూర్తయ్యాకే ఈ సౌకర్యం అమలు అవుతుంది.

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ – వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులు

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేయనుంది. ప్లాస్టిక్ తగ్గింపు, ఆరు గ్యారెంటీ పథకాల ప్రచారం లక్ష్యం.

తెలంగాణకు మరోసారి భారీ వర్షాల ముప్పు – నేడు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. నేడు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేతతో మూసీ నది ఉగ్రరూపం. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు చర్యలు ముమ్మరం.

గుంటూరు స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ — “మార్పు మన నుండే మొదలు కావాలి”

గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం. గాంధీ ఆలోచనలు, తెలుగు నేల వీరుల త్యాగాలు, ఉగ్రవాదంపై మోదీ చర్యలు, రాష్ట్ర అభివృద్ధి, సూపర్ సిక్స్ పథకాలు, విద్యా సంస్కరణలు వంటి అంశాలపై పూర్తి వివరాలు.

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరుపై కొత్త నియమాలు – LEAP యాప్ ద్వారా స్పెషల్ డ్యూటీకి కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరు నియమాల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై స్కూల్ పని మీద బయటకు వెళ్లాలంటే LEAP యాప్ ద్వారా డీడీవో అనుమతి తప్పనిసరి. ఉత్తమ అధ్యాపకుల అవార్డుల మార్గదర్శకాలు కూడా సవరించబడ్డాయి.