రూ.2 వేలకుపైగా యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటక వ్యాపారులకు జారీ చేసిన నోటీసులపై కేంద్రం వివరణ ఇచ్చింది.
Month: జూలై 2025
బుద్ధుని తలపై నత్తల కథ వెనక ఉన్న అసలైన సత్యం! అద్భుతమైన ధ్యానం కోసం అమరమైన త్యాగం
గౌతమ బుద్ధుడు ధ్యానం చేసేటప్పుడు నత్తలు చేసిన త్యాగం ఏమిటి? బుద్ధుని విగ్రహాల్లో తలపై కనిపించే వాకర్లాంటి జుట్టు వెనక అసలు కథ ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆంధ్రప్రదేశ్కు గిన్నిస్ గౌరవం – ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో 53.4 లక్షల మంది పేరెంట్స్, టీచర్లు పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ ఘనతను ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ మంత్రి లోకేష్ ప్రకటించారు.
ఒక తల్లి కోసం ఆగిన రైలు – మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
ఓ తల్లి బిడ్డ కోసం పాలకు పరుగెత్తగా, రైలు కదిలింది. గమనించిన గార్డు ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం తల్లిని బిడ్డతో మళ్లీ కలిపింది. ఇది రైల్వేలో మానవత్వానికి చక్కని ఉదాహరణగా నిలిచింది.
ఏపీలో స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో ఆందోళన – గృహాలకు బిగింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో స్మార్ట్ మీటర్ల బిగింపు వివాదంగా మారుతోంది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల బిగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. గృహాలకు అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మంత్రి స్పష్టం చేశారు.
ఏపీ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా – చివరి నిమిషంలో నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఫలితాల విడుదలను చివరి నిమిషంలో వాయిదా వేశారు. తుది జాబితా పునఃసమీక్ష అవసరమన్న కారణంతో బుధవారానికి వాయిదా. పూర్తి వివరాలు తెలుసుకోండి.
రైలు చైన్ లాగితే మొత్తం రైలు ఆగిపోతుందా? అసలు ఎలా పనిచేస్తుంది ACP సిస్టమ్?
రైలులో ACP చైన్ లాగితే రైలు ఎలా ఆగిపోతుంది? దీని వెనుక ఉన్న న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకోండి.
కడప స్టీల్ ప్లాంట్ కు జీవం పోసిన ప్రభుత్వం: JSW ప్రతిపాదనకు ఆమోదం, శరవేగంగా నిర్మాణం
వైఎస్సార్ కడప జిల్లా వాసులకు గుడ్ న్యూస్. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. JSW ప్రతిపాదనలకు ఆమోదం, నిర్మాణ పనులు వేగవంతం.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు – రాష్ట్రవ్యాప్తంగా 1000 పాఠశాలలు ఎంపిక
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1000 పాఠశాలలు ఎంపిక కాగా, టీచర్, ఆయాలకు అర్హతలు, ఎంపిక విధానం ఇలా ఉంది.
ఐఐటీల్లో చేరిన విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రోత్సాహకం – స్వంత నిధులతో ఆర్థిక సహాయం
ఐఐటీల్లో సీట్లు పొందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి తన స్వంత నిధులతో రూ.1 లక్ష వరకు ఆర్థిక సహాయం ప్రకటించారు. నూజివీడు IIITకు మద్దతు, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వివరాలు ఇక్కడ చదవండి.