తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు కార్డులు అందనుండగా, ఈ సారి స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.
Month: జూలై 2025
ఒక నెలలో రెండో ఘాటు ఘటన: ఎయిర్ ఇండియా వియన్నా ఫ్లైట్లో ప్రమాద సూచక పరిణామం
వియన్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తర్వాత దిగిపోవడం కలకలం రేపింది. ఇదివరకు కూడా ఒక విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
పంజాబ్లో సంచలనం: నకిలీ పత్రాలతో ఎయిర్ఫోర్స్ రన్వే అమ్మకం, తల్లీకొడుకుల కుంభకోణం వెలుగులోకి
దేశ భద్రతకు ముప్పు: పంజాబ్లో ఎయిర్ఫోర్స్ రన్వే కుంభకోణం – తల్లీకొడుకులు నకిలీ పత్రాలతో అమ్మకం పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో దేశ భద్రతను బలహీనపరిచే విధంగా జరిగిన ఒక భారీ భూ కుంభకోణం […]
పసివాడి ప్రాణం కాపాడిన నారా లోకేష్: లివర్ మార్పిడి కోసం ₹15 లక్షల సహాయం
Andhra Pradesh Minister Nara Lokesh sanctioned ₹15 lakh from CM Relief Fund to save a 6-month-old infant suffering from a congenital liver disorder in Chittoor district. The baby’s family expressed heartfelt gratitude.
బెంగళూరు స్టాంపీడ్కి RCB బాధ్యతే: ట్రిబ్యునల్ తేల్చింది, సస్పెండ్ చేసిన ఐపీఎస్ అధికారికి ఊరట
బెంగళూరులో IPL విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు RCBనే బాధ్యమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పేర్కొంది. వికాస్ కుమార్ సస్పెన్షన్ను కూడా ట్రిబ్యునల్ రద్దు చేసింది.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
మానసిక వైద్యుడు, ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. జీవితంలో ఎన్నో రంగాల్లో ముద్రవేసిన ఆయన ఆఖరి ప్రయాణం జూబ్లీహిల్స్లో నిర్వహించనున్నారు.
కన్నప్ప కలెక్షన్ల బాటలో బ్రేకులు: ప్రభాస్ కేమియో కూడా కలిసి రాలేదా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కు హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం నిరాశ పరుస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లో రూ.31.5 కోట్ల వరకే వసూళ్లు. ప్రభాస్ కేమియో ఉన్నా ట్రేడ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త: టిక్కెట్లు, ఫుడ్, ఫిర్యాదులు – ఇకపై RailOne యాప్లో అన్ని సేవలు
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం RailOne అనే కొత్త యాప్ను ప్రారంభించింది. టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదులు, రియల్ టైమ్ రైలు లొకేషన్ వంటి అన్ని సేవలు ఒకే యాప్లో అందుబాటులోకి వచ్చాయి.
వైసీపీ కీలకనేతకి బెయిల్ మంజూరు, కానీ మళ్ళీ పోలీసుల అదుపులోకి….!!
వైసీపీ నేత నందిగం సురేష్కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన గంటలకే మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు పూర్తి కథనం చదవండి.
పాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు: 45 మంది మృతి, మరింత తీవ్రత చేరిన సహాయక చర్యలు
పటాన్చెరు పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు 45 మంది కార్మికులు మృతి చెందగా, ఇంకా పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు శిథిలాల్లో శోధన కొనసాగిస్తున్నాయి.