ప్రభాస్ స్టన్నింగ్ న్యూ లుక్: ఫౌజీ సెట్స్‌లో ఆకట్టుకున్న డార్లింగ్, ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్

‘ఫౌజీ’ సినిమా సెట్స్‌లో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన ప్రభాస్, తన కొత్త లుక్‌తో ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇచ్చారు. స్లిమ్‌గా మారిన డార్లింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న డైట్, ఫిట్‌నెస్ రూటీన్ వివరాలు ఇదే.

‘రవణం’పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. బన్నీ-ప్రశాంత్ నీల్ కాంబో కన్ఫర్మ్!

ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ కాంబోలో రూపొందనున్న ‘రవణం’ సినిమాపై నిర్మాత దిల్ రాజు స్పష్టత ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాజా వివరాలు తెలుసుకోండి.

చీలి సింగయ్య కుటుంబానికి వైఎస్ జగన్ మద్దతు – పరామర్శతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు, భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మమ్ముట్టి కెరీర్ ఇప్పుడు పాఠ్యాంశం – మహారాజా కళాశాల అరుదైన గౌరవం

మలయాళ సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా మెరిసే మమ్ముట్టికి అరుదైన గౌరవం. ఆయన కెరీర్‌ను మహారాజా కళాశాల పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

వల్లభనేని వంశీ: 137 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల.. భావోద్వేగానికి లోనైన భార్య

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 137 రోజుల రిమాండ్ తర్వాత విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 11 కేసుల్లో ఊరట లభించడంతో విడుదలకు మార్గం సుగమమైంది.

ITR Filing Guide 2025: పాత పన్ను విధానం ఎంచుకున్నవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మినహాయింపులు

ITR Filing 2025: పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి ట్యాక్స్ మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య బీమా, EPF, హోం లోన్, PPF, ELSS, వడ్డీలపై డిడక్షన్లు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోండి.

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం: ఆధార్ లేకుండానే టోకెన్లు, భారీగా తరలివస్తున్న భక్తులు

శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆధార్ కార్డు లేకుండానే భక్తులకు టోకెన్లు మంజూరు చేస్తున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 వరకు దర్శనం అవకాశం.

పోలవరం డ్యామ్ కథ ఏమిటి..? 2027నాటికి పూర్తి చేయడం సాధ్యమేనా…!?

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ చరిత్ర, ఆలస్యాల కారణాలు, ప్రస్తుత పురోగతి మరియు 2027 నాటికి పూర్తి అవుతుందా అనే అంశంపై పూర్తి విశ్లేషణ.

కోవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండెపోటులా? కర్ణాటక ఘటనతో మళ్లీ కలకలం

కర్ణాటకలో ఒక్క నెలలో 20 మందికి పైగా ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందడంతో కోవిడ్ టీకాలు కారణమా అనే చర్చ తిరిగి మొదలైంది. నిపుణుల అభిప్రాయమేమిటి? కేంద్రం ఏమంటోంది?

మోదీ 8 రోజుల టూర్: 5 దేశాలు, వ్యూహాత్మక భేటీలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనలోనే అత్యంత సుదీర్ఘంగా 8 రోజులు పాటు జరిపే విదేశీ పర్యటనలో 5 దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత దేశం గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేయనుంది.