ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వంలో కదలికలు.

ఏపీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారమవుతుందా? సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల ఉపసంఘం ఏర్పాటై, ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకోనుందన్న సంకేతాలు.

వారి కోసం రూ.5వేలు.. వీళ్ల కోసం రూ.30వేలు.. ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. వికలాంగులకు పింఛన్ పెంపు, అనాథ పిల్లలకు ఏడాదికి రూ.30వేలు, అమరవీరుల విగ్రహాల ఏర్పాటుపై పూర్తి సమాచారం.

చిరంజీవి ప్రశంసలు: ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ చూసి మురిసిపోయిన మెగాస్టార్

హరిహర వీరమల్లు ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, ట్రైలర్ విజువల్స్‌పై ఫిదా అయిన చిరు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

అనకాపల్లిలో విషాదం: 100 కిలోల చేప కోసం వేటలో గల్లంతైన యువ మత్స్యకారుడు

అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద సముద్రంలో చేపల వేట సందర్భంగా 26 ఏళ్ల యువ మత్స్యకారుడు ఎర్రయ్య గల్లంతు. 100 కిలోల చేపను బోటులోకి లాగే ప్రయత్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో విషాదం అలుముకుంది.

ప్రపంచంలో అత్యంత చిన్న దేశం మోలోసియా గురించి మీకు తెలుసా?

ముగ్గురు మాత్రమే జనాభా ఉన్న మోలోసియా అనే చిన్న దేశం నెవాడాలో ఉందని తెలుసా? దీని ప్రత్యేకతలు, చరిత్ర, మరియు ఆసక్తికర నిబంధనలు ఇప్పుడు తెలుసుకోండి.

“డిప్లమో జర్నలిజం” కోర్సు కొనసాగిస్తాం: ఏ.పి,ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్.

విజయవాడ: మీడియా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో జర్నలిస్టులు డిజిటల్ మీడియావైపు దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,రచయిత, ఈపూరి రాజారత్నం అన్నారు.కొంతకాలంగా యువత దృష్టిని మీడియా […]

సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా: ఐపీఎస్ పదవికి స్వచ్ఛందంగా విరమణ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. డీజీపీకి రాజీనామా లేఖ పంపిన ఆయన, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలతో తీసుకున్నదని స్పష్టం చేశారు. […]

ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి – ఏడాదికి ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించండి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ డాక్టర్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదికి ఒక్క నెల సేవలందించాలని కోరారు. ఇది పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, డాక్టర్లకు ఆత్మసంతృప్తిని కూడా ఇస్తుందని తెలిపారు.

తలకొండపల్లి ఎమ్మార్వో లంచం కేసు: ఏసీబీకి చిక్కిన నాగార్జున – రైతుల సంబరాలు, బాణాసంచాలతో హర్షం

తలకొండపల్లి ఎమ్మార్వో నాగార్జున, వీఆర్ఏ యాదగిరి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన రైతుల్లో ఆనందం రేపింది. అవినీతి అధికారులపై చర్యలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.