అమరావతి ప్రభుత్వ సముదాయ భవనాల్లో ఏసీలు లేకుండానే శీతలీకరణ కోసం డిస్ట్రిక్ట్ కూలింగ్ టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు. 350 కోట్లతో 20,000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుతో, 50% విద్యుత్ ఆదా ఆశిస్తున్నారు.
Month: జూలై 2025
అమర్నాథ్ యాత్రలో ప్రమాదం: రాంబన్ వద్ద ఐదు బస్సులు ఢీ – 36 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్లో అమర్నాథ్ యాత్రలో రాంబన్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 36 మంది యాత్రికులు గాయపడ్డారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
1993 తిరుపతి విమాన ప్రమాదం: తెలుగు సినీ ప్రముఖులకు చుక్కలు చూపించిన సంఘటన
1993లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి వంటి 60 మంది సినీ ప్రముఖులు అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ, వారు ఇచ్చిన ఆసుపత్రి హామీ ఇంకా నెరవేరలేదా?
కాంతార సక్సెస్ తర్వాత ‘తమ్ముడు’ ప్లాప్ – సప్తమి గౌడకు ఎదురుదెబ్బేనా?
కాంతార ఫేమ్ సప్తమి గౌడ తెలుగులో ‘తమ్ముడు’తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నెగిటివ్ టాక్ ఆమె ఆశలకు నీరాజనంగా మారింది. టాలీవుడ్లో ఆమెకు అవకాశాలు వస్తాయా అనేది సందేహమే.
తెలంగాణలో భారీగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు: ‘వాహన్’ యాప్, ‘TG’ కోడ్తో కొత్త మార్పులు
తెలంగాణలో 18,973 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన రవాణాశాఖ. వాహన సేవల్ని వేగవంతం చేసేందుకు ‘వాహన్’ యాప్ అమలు, ‘TS’ రిజిస్ట్రేషన్ కోడ్ను ‘TG’గా మార్పు, EV పాలసీ కింద భారీ మినహాయింపులు.
బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ-తెలంగాణ మధ్య తీవ్ర నీటి వివాదం: కేంద్రం స్పందన ఏమిటి?
బనకచర్ల ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం మళ్లీ ముదిరింది. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరి – బనకచర్ల […]
ఉచిత బస్సు పథకానికి ముందే ఆర్టీసీలో అలజడి: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు, కీలక డిమాండ్లు
ఆగస్టు 15న మహిళల ఉచిత బస్సు పథకానికి ముందు RTCలో ఉద్యోగుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. పదోన్నతులు, ఖాళీల భర్తీ, బకాయిలు, వైద్య వసతులపై ఉద్యోగ సంఘాల కీలక డిమాండ్లు.
తిరుమలలో జూలై 15, 16న VIP బ్రేక్ దర్శనాలు రద్దు – టీటీడీ కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న నిర్వహించనున్న ఆణివార ఆస్థానం పర్వదినం కారణంగా, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పర్వదినానికి ఒక రోజు ముందు, జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. […]
శివుడి గుడి దగ్గర మట్టిని తవ్వితే ఏమొచ్చిందో తెలుసా? వేలేళ్ల నాటి మిస్టరీ బయటపడింది!
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శివాలయంలో తవ్వకాల్లో 15-16వ శతాబ్దాల నాటి 11 ఆళ్వారుల విగ్రహాలు బయటపడ్డాయి. వీటి చారిత్రక ప్రాధాన్యం ఏమిటి? ఎలా బయటపడ్డాయి? పూర్తి వివరాలు…
ప్రేమ కోసం లింగమార్పిడి.. కానీ చివరికి ఆమెను ఏం చేశాడో తెలుసా?
మధ్యప్రదేశ్లో ప్రేమ కోసం లింగ మార్పిడి చేసిన యువకుడికి చివరికి ఎదురైన ద్రోహం. శస్త్రచికిత్సలతో అమ్మాయిగా మారిన అతడికి ప్రేమికుడు పెళ్లిని నిరాకరించి, ఆపై చేసింది ఏంటంటే?