8వ వేతన సంఘం 2027: కేంద్ర ఉద్యోగులకు భారీ జీత పెంపు – పూర్తివివరాలు, అమలు తేదీ, లాభాలు

8వ వేతన సంఘం 2027 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లలో భారీ మార్పులు రానున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో జీతాలు 3 రెట్లు పెరిగే అవకాశం. ఎవరు లాభపడతారు? ఎంత పెరుగుతాయి జీతాలు? వివరాలు తెలుసుకోండి.

ధోనీ 44వ పుట్టినరోజు: రాంచీలో సింపుల్ సెలబ్రేషన్ – విజయవాడలో అభిమానుల హంగామా

భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ 44వ పుట్టినరోజును నిరాడంబరంగా రాంచీలో జరుపుకున్నాడు. కానీ విజయవాడలో ఆయన అభిమానులు భారీ కటౌట్‌లతో, సీఎస్‌కే జెండాలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఐపీఎల్ భవితవ్యంపై ధోనీ స్పందన, ఫ్యాన్స్ రియాక్షన్స్ పూర్తి వివరాలు.

ఏపీ మహిళా ఉద్యోగులకు ఊరట: రాష్ట్ర వ్యాప్తంగా 216 క్రెష్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం పని ప్రదేశాల్లో 216 క్రెష్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల సంరక్షణతో ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక ప్రణాళిక.

హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా పెరుగుదల – వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది

జూలై 6న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రూ.98,830కు చేరగా, వెండి ధర కిలోకు ₹1,20,000 వద్ద స్థిరంగా ఉంది. తాజా గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాలు తెలుసుకోండి.

తెలంగాణలో అర్హులైన వృద్ధ కళాకారులకు పింఛన్లు ప్రకటించిన మంత్రి జూపల్లి

తెలంగాణలో అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్లు, ఆరోగ్య బీమా అందించనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కళాకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.

కాకినాడలో 10 రోజుల క్రితం మిస్సింగ్ అయిన యువకుడు హత్యకు గురయ్యాడు – చెల్లితో చనువు కారణమా?

కాకినాడ జిల్లాలో 19 ఏళ్ల యువకుడు కిరణ్ కార్తీక్ హత్యకు గురయ్యాడు. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడన్న కోపంతో కృష్ణప్రసాద్, అతని స్నేహితుడు వినోద్ కలిసి దారుణంగా హత్య చేశారు. మట్టిదిబ్బలో పూడ్చిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విద్యుత్ తీగలపై పక్షులకు షాక్ ఎందుకు తగలదు? – ఇందులోని సైన్స్ మీకు అర్థమవుతుందా?

విద్యుత్ తీగలపై నిశ్చింతగా కూర్చునే పక్షులకు షాక్ ఎందుకు తగలదు? ఒకే తీగను మాత్రమే తాకడం వల్ల ఏమవుతుంది? రెండు తీగలు తాకితే ఏమౌతుంది? దీని వెనుకున్న భౌతిక శాస్త్ర రహస్యాన్ని తెలుసుకోండి.

సింహాచలం అప్పన్న ఆలయంలో రేకుల షెడ్డు కూలిన ఘటన: భక్తులకు త్రుటిలో తప్పిన ప్రమాదం

సింహాచలం అప్పన్న ఆలయంలో రేకుల షెడ్డు కూలిన ఘటన భక్తుల్లో ఆందోళన రేపుతోంది. ఇటీవలి గోడ కూలిన ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

రుచి కూడా.. ఆరోగ్యం కూడా! వీధి ఆహారంలో ఉన్న ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే

స్ట్రీట్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి హానికరమనే భావన తప్పు. తక్కువ నూనె, అధిక పోషకాలతో తయారయ్యే భేల్ పూరి, చనా చాట్, మొక్కజొన్న, బాయిల్డ్ ఎగ్స్ వంటి స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో.

విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది

విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మరోవైపు గుంటూరు జిల్లా చెవుటూరులో ఓ మనవడు ఆస్తి కోసం తన నాయనమ్మను హత్య చేసిన ఘటన నరరూప రాక్షసత్వానికి నిదర్శనం.