కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించాయి. రద్దు చేసిన కార్మిక చట్టాల పునరుద్ధరణకు డిమాండ్.
Month: జూలై 2025
ఇప్పటికీ ఎవ్వరూ బద్దలు కొట్టలేని క్రికెట్ రికార్డులు – చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన 10 అద్భుత ఘనతలు
క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఎవ్వరూ బద్దలు కొట్టలేని అద్భుత రికార్డులు ఇవే. బ్రాడ్మాన్ 99.94 సగటు, మురళీధరన్ 1347 వికెట్లు, రోహిత్ శర్మ 264 పరుగుల ఇన్నింగ్స్ వంటి గణాంకాలు క్రికెట్ అభిమానులను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి.
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ‘AI+’ బ్రాండ్ ఎంట్రీ – రూ.4,999 నుంచే 5G ఫోన్
మాధవ్ సేథ్ ప్రవేశపెట్టిన కొత్త దేశీయ బ్రాండ్ ‘ఏఐ+’, 4జీ మరియు 5జీ ఫోన్లను అద్భుతమైన ధరలకే లాంచ్ చేసింది. నోవా 5జీ, పల్స్ 4జీ ఫోన్ల ఫీచర్లు, ధరలు, అమ్మకాల వివరాలు తెలుసుకోండి.
భారత్ బంద్ 2025: బ్యాంకులు, ఫ్యాక్టరీలు మూత – కీలక రంగాల్లో సేవలకు అంతరాయం
జూలై 9న దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బ్యాంకింగ్, పోస్టల్, ప్రభుత్వ రంగ సేవలకు తీవ్ర అంతరాయం. విద్యాసంస్థలు, అత్యవసర సేవలు యథాతథంగా పనిచేస్తున్నాయి. పూర్తి వివరాలు…
భార్యకు మ్యారేజ్ డే గిఫ్ట్గా ఇచ్చిన ఫోన్.. సైబర్ నేరానికి వాడారని పోలీసుల ఎంట్రీ!
కోల్కతా లో ఓ లాయర్ భార్యకు మ్యారేజ్ డే గిఫ్ట్గా ఇచ్చిన స్మార్ట్ ఫోన్.. గుజరాత్ పోలీసులు ఆ ఫోన్ సైబర్ నేరానికి వాడాయంటూ ఇంటికి వచ్చారు. అసలు ఏమైందంటే…
భారత్లో పత్రికా స్వేచ్ఛపై సెన్సార్? కేంద్రంపై ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ తీవ్ర ఆరోపణలు
ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సెన్సార్షిప్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. రాయిటర్స్ ఖాతా సహా వేలాది ఖాతాలను బ్లాక్ చేయాలన్న ఆదేశాలపై ‘ఎక్స్’ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తల్లికి వందనం రెండో విడత జాబితా విడుదల – జూన్ 10న రూ.13,000 డబ్బులు అకౌంట్లోకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో రెండో విడత నిధులు జూన్ 10న విడుదల చేయనుంది. కొత్తగా చేరిన విద్యార్థుల తల్లులతో పాటు మొదటి విడతలో డబ్బులు రానివారికి రూ.13,000 చొప్పున జమ చేయనుంది. వెబ్సైట్ ద్వారా పేరు చెక్ చేసుకోండి.
నవోదయ 6వ తరగతి అడ్మిషన్లు 2026-27 ప్రారంభం: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త
2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ విద్యార్థులు జూలై 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత విద్య, వసతి, జేఈఈ-నీట్ శిక్షణ కలుగుతుంది.
ఘోరం: విషపూరిత పంచపూల మొక్కలు తిని 90 గొర్రెలు మృతి – రైతుల విలపం
తెలంగాణ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లోడ్పల్లి అడవిలో పంచపూల మొక్కలు తిని 90 గొర్రెలు మృతి. లాంటానా కామరా వల్ల కలిగే ముప్పు గురించి నిపుణుల హెచ్చరికలు. మానవులకు కూడా ప్రమాదకరం.
తెలంగాణ MPWలకు శుభవార్త: విడుదలైన మూడు నెలల జీతాలు, ప్రభుత్వం నుండి రూ.150 కోట్లు
తెలంగాణ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 53 వేల మందికి పైగా మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రభుత్వం భారీ ఊరట. మూడు నెలల జీతాల బకాయిలు విడుదల చేస్తూ రూ.150 కోట్లు మంజూరు. కార్మికుల జీవనంలో తాత్కాలిక ఉపశమనం.