నరాల బలహీనత శరీరాన్ని బలహీనంగా మార్చే దశల వైపు నెమ్మదిగా నడిపిస్తుంది. తిమ్మిర్లు, నొప్పులు, స్పర్శ మార్పులు వంటి లక్షణాలను ముందుగానే గుర్తిస్తే తీవ్ర సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
Month: జూలై 2025
జనసేనలో క్రమశిక్షణ కీలకం – 2029 ఎన్నికల దిశగా నిర్ణయాత్మక అడుగులు
2029 ఎన్నికల లక్ష్యంగా జనసేన కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి క్రమశిక్షణకు విఘాతం కలిగించే నేతలను పక్కన పెడుతూ పవన్ కళ్యాణ్ కీలక సంకేతాలు పంపుతున్నారు.
IND vs ENG 3rd Test Day 1: లార్డ్స్లో భారత్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు ఇబ్బందుల్లో
లార్డ్స్ మైదానంలో మూడవ టెస్ట్ తొలి రోజు భారత్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు ఇబ్బందిపడ్డారు. బుమ్రా, ఆకాశ్ దీప్ బంతులతో భయపెట్టారు కానీ ఇంగ్లండ్ వికెట్లు నష్టపోలేదు. పూర్తి లైవ్ అప్డేట్ ఇక్కడ చదవండి.
సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7, Flip 7 ధరలు విడుదల – ₹89,999 నుంచి ప్రారంభం
Samsung తన కొత్త ఫోల్డబుల్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. Galaxy Z Fold 7, Flip 7 మరియు Flip 7 FE ఫోన్ల ధరలు, ఫీచర్లు, ఆఫర్లు మరియు ఇతర వివరాలపై పూర్తి సమాచారం తెలుసుకోండి.
భూకంపం భయంతో ఢిల్లీ జనం రోడ్లపైకి పరుగులు..!
హర్యాణాలోని ఝజ్జర్ సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం లేనట్లు అధికారులు తెలిపారు.
వయస్సు కేవలం 17 నెలలు.. మేధస్సు మాత్రం ఆశ్చర్య పరిచే స్థాయిలో!
ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 నెలల బుడ్డది ఖశ్వి తన మేధస్సుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. 650కి పైగా పదాలను పలికిన చిన్నారి ప్రతిభకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు ఇచ్చింది. వివరాలు ఇక్కడ చదవండి.
బీఆర్ఎస్కి షాక్: మీడియా సంస్థలంతా మిత్రుల నుంచి శత్రువులయ్యారా?
బీఆర్ఎస్ మహా టీవీపై దాడి తర్వాత ఏబీఎన్ను లక్ష్యంగా చేస్తామని ప్రకటించినా.. విరుద్ధ ప్రభావాలు ఎదురయ్యాయి. మీడియా సంస్థలు ఒక్కొక్కటిగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యం ఏమిటి?
ఝార్ఖండ్లో మానవత్వం అద్భుతం: ప్రసవ వేదనలో ఏనుగు కోసం రెండు గంటల పాటు రైలు ఆపిన సిబ్బంది!
ఝార్ఖండ్లో ఓ గర్భిణి ఏనుగు ప్రసవ వేదనతో బాధపడుతున్న సమయంలో, రైలును రెండు గంటలు నిలిపివేసి మానవత్వం చాటిన ఘటన ప్రతి ఒక్కరినీ హృదయంగా తాకుతోంది. ఈ స్ఫూర్తిదాయక ఘటనకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రశంసలు అందించారు.
ఏపీ కేబినెట్లో సీఎం చంద్రబాబు అసంతృప్తి.. మంత్రులకు గట్టిగా హెచ్చరిక!
జూలై 2025లో ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలపై చర్చించారు. మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైసీపీ కుట్రలపై గట్టిగా స్పందించాలని సూచించారు.
జూలై 15 నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనల్లో భారీ మార్పులు – కాపీ, ఏఐ కంటెంట్కు చెక్
యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనల్లో జూలై 15, 2025 నుంచి భారీ మార్పులు. కాపీ చేసిన కంటెంట్, ఏఐ ఆధారిత వీడియోలు, టెంప్లేట్ వీడియోలకు ఇక ఆదాయం ఉండదు. ఒరిజినల్, విలువ కలిగిన కంటెంట్కే ప్రాధాన్యం.