మంచిర్యాలలో జూనియర్ కాలేజీ కుంభకోణం: రూ.8 కోట్లు అప్పుతో చైర్మన్ పరార్

మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో ఉన్న ఓ ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కాలేజీ చైర్మన్ రూ.8 కోట్ల మేర అప్పులు చేసి, కుటుంబంతో సహా రాత్రికి రాత్రే పరారైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ […]

జీవిత పరీక్షల్లో కూడా విజయవంతంగా నిలవాలి: మాజీ సీజేఐ ఎన్వీ రమణ

గుడివాడ, కృష్ణాజిల్లా:పట్టభద్రులు కేవలం పాఠశాలల పరీక్షల్లోనే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లోనూ విజయవంతంగా నిలవాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సూచించారు. విద్యతోపాటు సామాజిక స్పృహను కూడా అభివృద్ధి చేసుకోవాలన్న ఆయన, […]

విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులకు శ్రీకారం.. 15 రూట్లలో నడక ప్రారంభం

విజయవాడ నగర ప్రజలకు శుభవార్త. కాలుష్యాన్ని తగ్గిస్తూ, పర్యావరణ హితంగా ప్రజా రవాణా సేవలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-బస్ సేవా పథకం కింద […]

తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మళ్లీ మారుతోంది. రానున్న ఐదు రోజులు తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు, ఈదురు గాలుల తీవ్రతను దృష్టిలో […]

“స్విస్ బ్యాంక్” అంటే ఏమిటి..?ఇండియన్స్ ‘స్విస్ బ్యాంక్’ ఖాతాల వివరాలు వెలుగులోకి….!?

“స్విస్ బ్యాంక్” అంటే ఏమిటి అనేది మనలో చాలా మందికి తెలిసి ఉండదు.ఈ మాట సినిమాల్లో వినడమే తప్ప ఈ స్విస్ బ్యాంకులో బాగా డబ్బు ఉన్నవారు, అక్రమంగా సంపాదించిన అధిక డబ్బును ఈ […]

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించండి: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాటలు

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకొని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం […]

ఎస్‌బీఐ కొత్త మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ప్రారంభం – రూ.5 వేలు పెట్టుబడితో ప్రారంభించవచ్చు

ప్రధాన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ మరో కొత్త ఈక్విటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఎస్‌బీఐ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ పేరిట ఈ న్యూ ఫండ్ ఆఫర్‌ను జూన్ […]

గద్వాలలో పెళ్లైన నెలకే నవవరుడు హత్య: మేఘాలయ హనీమూన్ కేసుకు ప్రతిరూపం

జోగులాంబ గద్వాల జిల్లాలో మేఘాలయ హనీమూన్ హత్య కేసును తలపించేలా ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం నెల రోజుల్లోనే అదృశ్యమైన యువకుడు ఐదు రోజుల తర్వాత శవమై కనిపించడం జిల్లాలో తీవ్ర […]

సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం క్లారిటీ – వదంతులను నమ్మొద్దని ఆర్డీ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మే 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు […]

Govt Jobs 2025: ఇంటర్ అర్హతతో 261 ప్రభుత్వ ఉద్యోగాలు – SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025కు సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్-C & D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 261 ఖాళీలను ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత […]