గుంటూరు, జూన్ 7:పర్యావరణ పరిరక్షణకు ప్రతిబద్ధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరాన్ని ప్లాస్టిక్రహితంగా మలచే దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు, గాంధీ పార్కులోకి ప్రవేశాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల […]
Month: జూన్ 2025
రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు నిలిపివేత… మళ్ళా ప్రారంభం ఎప్పుడో తెలుసా…!?
అమరావతి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శనివారం ముందస్తుగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేయడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల10వ తేదీ […]
ఆర్సీబీ విజయోత్సవం నుంచి విషాదం వరకు :– కీలక నేతల రాజీనామాలు
బెంగళూరు: ఐపీఎల్ ట్రోఫీ గెలిచి జూన్ 4న ఘనంగా నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీ తీరని విషాదానికి దారితీసింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, […]
మాటల్లేవు…మాట్లాడుకోవడం లేదంటూ మోడీ…దెబ్బకు పాకిస్థాన్ విలవిల…!!
చినాబ్ వంతెన ప్రారంభం సందర్భంగా శుక్రవారం కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న భారత ప్రధాని మోదీ కీలకమైన ఉపన్యాసం చేశారు.భారతదేశ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్ వద్ద రైల్వే తీగల వంతెన ఒక […]
ఈ-సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు, 21లక్షల ఈ-సిగరెట్,వేప్స్ స్వాధీనం.
తెలంగాణ రాష్ట్రంలో సైఫా బాద్ పరిధిలో చట్ట విరుద్ధమైన ఈ-సిగరెట్ రాకెట్ వ్యవహారంలో ఒక వ్యక్తిని పోలీసు శుక్రవారం అరెస్ట్ చేశారు.అతని వద్ద నుండి ₹21,00,000 విలువైన 670 ఈ-సిగరెట్లు/వేప్లు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్ […]
ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎడ్సెట్ పరీక్ష,21న ప్రవేశ పరీక్ష ఫలితాలు.
ఏ.ఎన్.యు;రాష్ట్రవ్యాప్తం గా వివిధ కళాశాలలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ 2025 ప్రవేశ పరీక్ష గురువారం సజావుగా ముగిసిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్, ఏపీ ఎడ్సెట్- […]
సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ.
విజయవాడ: సి.రాఘవాచారి మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఛైర్మన్ గా తనను నియమించినందు కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు.స్థానిక రెవిన్యూ […]
ఏ.ఎన్.యు దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది మేలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే. గంగాధరరావురిజిస్టార్ ఆచార్య జి. సింహాచలం లు గురువారం విడుదల […]
మచిలీపట్నంలో “మసులా బీచ్ ఫెస్టివల్”-2025
ఆంధ్రప్రదేశ్ లోని మచిలీ పట్నం మంగినపూడి బీచ్ సమీపంలో “మసులా బీచ్” ఫెస్టివల్ -2025 గురువారం ప్రారంభం కానుంది.నాలుగు రోజుల పాటు జరగనున్న ఫెస్టివల్ లో తొలిరోజు జాతీయ స్థాయి క్రీడాపోటీలు 2వ రోజు […]
“శతాబ్దాల శబ్దం – అనాసాగర శాసనంలో కాకతీయ చరిత్ర సందేశం”
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి:తెలంగాణ ప్రాచీన చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం, అనాసాగర గ్రామంలో శనివారం ఒక అరుదైన కాకతీయ కాలం నాటి శాసనం బయటపడింది. ఇది […]