ఆపరేషన్ సింధు: యుద్ధ ఉద్రిక్తతల నడుమ ఇరాన్‌ నుంచి భారతీయుల సురక్షిత తరలింపు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం “ఆపరేషన్ సింధు” పేరిట […]

రైతు భరోసా రద్దు: రంగారెడ్డి జిల్లాలో పది మండలాలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రాష్ట్రవ్యాప్తంగా జమ చేస్తూ గ్రామీణ ప్రాంత రైతులకు ఊరట కలిగిస్తున్న నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లాలోని పది మండలాలకు మాత్రం అప్రతീക്ഷిత షాక్ ఇచ్చింది. ఆకుకూరలు, […]

ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డు జారీ: భారత ఎన్నికల సంఘం.

ఢిల్లీ;కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డులకు సంబంధించి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నిర్ణయంతో […]

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన ఏ.పి,మంత్రి నారా లోకేష్.

న్యూఢిల్లీ: ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ […]

ఉగ్రవాదానికి మద్దతిస్తే ఊరుకోం.. ద్వంద్వ వైఖరి వద్దంటూ జీ-7 సదస్సులో మోదీ హెచ్చరిక

కెనానాస్కిస్: ప్రపంచ శాంతికి పెద్ద ముప్పుగా మారిన ఉగ్రవాదంపై గట్టి సందేశం ఇచ్చేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముందుకొచ్చారు. జీ-7 సదస్సులో భాగంగా జరిగిన ఔట్‌రీచ్ సెషన్‌ వేదికగా మోదీ కీలక […]

ఫాస్టాగ్ వార్షిక పాస్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు: “ఇదొక గేమ్ ఛేంజర్”

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. టోల్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పాస్‌ను ఆగస్ట్ 15 నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.3,000 […]

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవారి పేరు.. టీటీడీ నిర్ణయానికి విజయసాయిరెడ్డి మద్దతు

తిరుపతి సమీపంలోని **రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’**గా పేరు మార్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు రాజకీయ నేతల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ […]

తెనాలి రోడ్డులు మారబోతున్నాయి.. గుంతల నుంచి హైవే వరకూ మార్పే మార్పు! రూ.800 కోట్లతో 4 వరుసల రహదారులు!

తెనాలి:ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలికి భారీ గిఫ్ట్ దక్కింది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో […]

అదో దెయ్యాల ద్వీపం- ఆత్మల అరుపులతో నిండి ఉన్న ఆ ప్రాంతం ఎక్కడ ఉందో…. తెలుసా..!?

ప్రపంచం మొత్తం మీదట ఒక భయంకరమైన దీవుల లో ఇకటి ఎక్కడ ఉందో…. తెలుసుకుందాం.ఇటలీలో వెనీషియన్ లగూన్ లో ఈ పోవేగ్లీయా లో ద్వీపం ఉంది.దీనినే దయ్యాలదీవి అని కూడా అంటారు.ఈ ద్వీపం గురించి […]

పాపరాజీలు ట్రాష్ అంటోన్న ప్రియమణి – సెలబ్రిటీలే డబ్బులిచ్చి ఫొటోలు తీయిస్తారా?

సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మీడియాలో ఎలా విస్తృతంగా పాపులర్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. అయితే, ఈ బంధంలో లాజిక్ కంటే లాభం ఎక్కువగా పనిచేస్తుందన్న వాస్తవాన్ని నటి ప్రియమణి సంచలనంగా వెల్లడించారు. గతేడాది ‘భామా […]